Wednesday, 23 June 2021

ప్రధాని మాటా లెక్కలేదా ? సుప్రీంకు వెంటనే చెప్పండి- జగన్‌కు రఘురామ మరో లెఖ

ఏపీలో వైసీపీ వర్సెస్ వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజుగా సాగిపోతున్న పోరాటంలో రఘురామకృష్ణంరాజు రోజుకో అంశంపై సీఎం జగన్‌ను టార్గెట్‌ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తున్నారు. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో జగన్‌కు వరుసగా లేఖలు రాస్తున్న రఘురామకృష్ణంరాజు ఇవాళ మరో డిమాండ్‌ను ఆయన ముందుంచారు. ఏపీలో కరోనా నేపథ్యంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wLXbH0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour