Monday, 21 June 2021

రాజధానులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు-ఎవరొస్తారని ప్రశ్న-కోర్టు ముందుకు అధికారులు

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమై దాదాపు రెండేళ్లు కావస్తోంది. అయినా ఇప్పటికీ రాజధానుల వ్యవహారం న్యాయవివాదాల్లోనే నలుగుతోంది. హైకోర్టులో రాజధానులపై దాఖలైన పిటిషన్ల విచారణ తిరిగి ప్రారంభం కానే లేదు. ఈ సమయంలో హైకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు రాజధానులపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఏపీ ఆర్ధిక పరిస్ధితిపైనా అనుమానాలు రేకెత్తించాయి. చివరికి హైకోర్టు అసహనం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gR6Y87
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour