Wednesday, 9 June 2021

విషాదం: ఘంటసాల కుమారుడు రత్న కుమార్ కన్నుమూత-ఆ కోరిక తీరకుండానే అకాల మరణం

సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు,డబ్బింగ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఘంటసాల రత్న కుమార్ కన్నుమూశారు. గురువారం(జూన్ 10) తెల్లవారుజామున చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు.ఇటీవల కరోనా బారినపడిన రత్న కుమార్... కొద్దిరోజులుగా కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా నెగటివ్‌ వచ్చినప్పటికీ... కిడ్నీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vb4G8X
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour