Friday, 4 June 2021

బాబాయ్ కోరికను జగన్ ఆమోదిస్తారా : టీటీడీ కొత్త ఛైర్మన్ ఎవరు: ముఖ్యమంత్రి ఏం చేయబోతున్నారు...!!

ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయింది. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే నియమించుకున్న సలహాదారులకు తొలుత రెండేళ్ల కాల పరమితితో ఉత్తర్వులు ఇచ్చారు. తాజాగా వారికి మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఛైర్మెన్‌గా వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ఈ నెల అంటే జూన్‌తో ముగియనుంది. మరి జగన్ ఆయన్నే కొనసాగిస్తారా లేక మరెవరికైనా ఛాన్స్ ఇస్తారా అనేదానిపై జోరుగా చర్చ సాగుతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3x9YTlx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour