Tuesday, 15 June 2021

ఆ వీడియోపై పోలీసులు సీరియస్: ట్విట్టర్‌పై ఎఫ్ఐఆర్: జర్నలిస్టులపైనా

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దుమారానికి దారి తీసిన ఘజియాబాద్ ఉదంతంపై అక్కడి పోలీసులు యుద్ధ ప్రాతిపదికన స్పందించారు. దీనితో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తోన్న కొందరు జర్నలిస్టులు, కాంగ్రెస్ నేతలు సహా ట్విట్టర్ యాజమాన్యంపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘజియాబాద్‌లో చోటు చేసుకున్న ఘటనకు మతం రంగు పులమడానికి ప్రయత్నించారనే కారణంతో కాంగ్రెస్ నేతలు, జర్నలిస్టులపై కేసు పెట్టారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xpeQ7f
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour