Tuesday, 29 June 2021

మంచిర్యాల జంట హత్యలు: వెలుగులోకి విస్తుపోయే విషయాలు... విజయవాడ నుంచి సుపారీ కిల్లర్

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 18న చోటు చేసుకున్న జంట హత్యల కేసును పోలీసులు చేధించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే భార్యతో పాటు ఆమె తల్లి హత్యలకు కారకుడని నిర్దారించారు. విజయవాడకు చెందిన సుపారీ కిల్లర్‌తో ఒప్పందం కుదుర్చుకుని వారితో హత్యలు చేయించినట్లు తేల్చారు. రామగుండం సీపీ సత్యనారాయణ మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3h5mHBL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour