Wednesday, 23 June 2021

ప్రైవేట్ దోపిడీకి చెక్ ... తెలంగాణా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సల గరిష్ట ధరల జీవో జారీ చేసిన సర్కార్

కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత,కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా దోపిడి చేసిన తర్వాత, ఆస్తులు అమ్ముకొని ఇళ్ళు ఒళ్ళు గుల్ల చేసుకొని ఆసుపత్రుల్లో డబ్బులు చెల్లించి కరోనా బాధిత కుటుంబాలు కంటికి కడివెడు ఏడ్చిన తరువాత ఫైనల్ గా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కళ్లు తెరిచింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vUiXqF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour