Tuesday, 22 June 2021

ప్రధాని మోడీతో ఢీ: అఖిలపక్ష భేటీకి కాశ్మీరీ నేతలు రెడీ: అక్కడే ఫైనల్

శ్రీనగర్: కేంద్ర పాలిత ప్రాంతంగా రూపుదిద్దుకున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ప్రభత్వం చేస్తోన్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. ఎల్లుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించ దలిచిన అఖిలపక్ష సమావేశానికి గుప్కర్ అలయన్స్ నేతలు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలా? వద్దా? అనే డైలమాలో ఉన్న వారంతా సానుకూల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qgveog
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour