Monday, 28 June 2021

ఆదిపురుషుడికి భారత రత్న: ఈ సారి ప్రధాని మోడీకీ లేఖ: రూటు మార్చిన రఘురామ

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడిగా ముద్రపడిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. తన రూటు మార్చారు. నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వరుసబెట్టి లేఖలు రాస్తోన్న ఆయన.. దాన్ని కొనసాగిస్తూనే- తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకీ లెటర్ రాశారు. మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3x90AzS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour