Saturday, 26 June 2021

ఖబడ్దార్ కేసీఆర్ ... గజదొంగ నువ్వే .. వైఎస్సార్ మహానేత నీలాగా కాదు : వైఎస్ షర్మిల వార్నింగ్

తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీతో రాజకీయ ప్రభంజనం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నదివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి తనయ వైయస్ షర్మిలా రెడ్డి సీఎం కేసీఆర్ తో సహా టిఆర్ఎస్ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి సీఎం కెసిఆర్ సహా, టిఆర్ఎస్ నేతలు కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు షర్మిల.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hbglQ8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour