ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో సాగుతున్న పోరాటంలో భాగంగా సీఎం జగన్ను రోజుకో విధంగా లక్ష్యంగా చేసుకుంటున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ మరో లేఖాస్త్రం సంధించారు. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో రాసిన లేఖలో టీడీపీ హయాం నాటి అన్న క్యాంటీన్లను తిరిగి తెరపైకి తెచ్చారు. పేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్లను తిరిగి జగనన్న లేదా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3h8EXcn
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment