Wednesday, 16 June 2021

కాడెద్దుగా మారిన తెలంగాణ రైతు కుమారుడు: తొలకరి పలకరించినా..పొలం పనులకు దిగలేక

ఆదిలాబాద్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయి. తొలకరి వర్షాలు పలకరిస్తోన్నాయి. రుతుపవనాల ప్రభావం వల్ల క్రమం తప్పకుండా వర్షాలు పడుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని వర్షాలకు కురవడానికి అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ సైతం సూచిస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో రైతులు వ్యవసాయానికి ఉపక్రమిస్తోన్నారు. పొలం దున్నుకుంటోన్నారు. అంతా బాగానే ఉన్నప్పటికీ- ఆర్థిక స్థోమత లేని రైతన్నలు మాత్రం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iQzBoB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour