Friday, 4 June 2021

ఎక్కడో రష్యాలో ఉన్నవారికి దేశంలో వనరుల గురించి తెలిసింది: వ్యాక్సిన్‌ కొరతపై కేంద్రానికి కోర్టు చురకలు

న్యూఢిల్లీ: కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారిన వేళ ఆవేదన వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు, వ్యాక్సిన్‌ల కొరతకు సంబంధించి కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌కు చెందిన పనాసియా బయోటెక్ సంస్థ రష్యాకు చెందిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌ (RDIF)సహకారంతో స్పుత్నిక్ వీ టీకాను తయారు చేసేందుకు ముందుకొచ్చింది. అయితే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vPTEXI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour