వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు వరుస లేఖల్లో భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ కు మరో లేఖాస్త్రం సంధించారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు..అమలు స్థితిలను వివరిస్తూ వాటిని పూర్తి చేయాలని సూచిస్తూ వచ్చారు. అయితే, ఇప్పుడు ఇక పార్టీలో కీలక నేతగా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35EpB9U
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment