Monday, 21 June 2021

నేడు దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

గత రెండు రోజులుగా జిల్లాల్లో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం(జూన్ 22) యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో పర్యటించనున్నారు. గ్రామంలో జరిగిన అభివృద్ది పనులను పరిశీలించనున్న సీఎం... గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. ఇటీవలే వాసాలమర్రి సర్పంచ్‌కు స్వయంగా ఫోన్ చేసిన సీఎం కేసీఆర్... గ్రామంలో పర్యటించబోతున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. సీఎం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iVKkhr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour