Tuesday, 1 June 2021

నీళ్లు,నిధులు,నియామకాల తెలంగాణ ఏమైంది.?అన్నీ కేసీఆర్ కుటుంబానికే దక్కాయన్న బండి సంజయ్.!

హైదరాబాద్ : నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత అవన్నీ ఎటువెళ్లాయని బీజేపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక నీళ్లు ఫామ్ హౌజ్ కు, నిధులు సీఎం చంద్రశేఖర్ రావు అనుయాయులకు, నియామకాలు చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులకే చెందాయని సంజయ్ మండిపడ్డారు. తొలి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34A9UjF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour