Tuesday, 22 June 2021

వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ మంటలు: టీకాలను ముందే ఎలా వాడేస్తారు: జగన్‌పై సోము నిప్పులు

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ రాజకీయపరమైన విమర్శలకు దారి తీస్తోంది. దీనిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ మండిపడుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 13 లక్షల మందికి పైగా వేయడానికి అవసరమైన వ్యాక్సిన్లను రాష్ట్రానికి సరఫరా చేసింది కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వమేనని గుర్తు చేస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zL61qr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour