Wednesday, 30 June 2021

సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ షాక్- రేపటి నుంచి బయోమెట్రిక్ తప్పనిసరి

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు లక్షా 30 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోవాలని ప్రభుత్వం గతంలోనే భావించింది. అయితే పలు కారణాలతో ఇధి సాధ్యం కాలేదు. మధ్యలో కరోనా సమస్యలు రావడం, బయోమెట్రిక్ హాజరుకు ఉద్యోగులు సిద్ధంగా లేకపోవడంతో ప్రభుత్వ నిర్ణయం అమలు కాలేదు. ఏపీలోని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xZdm42
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour