అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. పాఠశాలల విషయంలో మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. నాడు-నేడు పథకంతో పాఠశాలల దశదిశను మార్చేసిన ప్రభుత్వం.. మరింత స్వచ్ఛమైన వాతావరణంలో విద్యార్థులు చదువుకోవడానికి అనువైన పరిస్థితులను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Ak6XCy
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment