Tuesday, 29 June 2021

స్కూల్స్ చుట్టు పక్కల అవి ఎక్కడ కనిపించినా: టీచర్లకూ వార్నింగ్: ఎఎన్ఎంలకు కీలక బాధ్యతలు

అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. పాఠశాలల విషయంలో మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. నాడు-నేడు పథకంతో పాఠశాలల దశదిశను మార్చేసిన ప్రభుత్వం.. మరింత స్వచ్ఛమైన వాతావరణంలో విద్యార్థులు చదువుకోవడానికి అనువైన పరిస్థితులను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Ak6XCy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour