Sunday, 13 June 2021

'డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇక టెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు' కేంద్రం కొత్త రూల్స్: ప్రెస్ రివ్యూ

అధీకృత డ్రైవింగ్‌ స్కూల్‌లో శిక్షణ పొందితే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేలా కేంద్రం కొత్త మార్గదర్శకాలు రూపొందించినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక ఒక కథనం ప్రచురించింది.డ్రైవింగ్‌ లైసెన్సు కోసం ఇకపై ఆర్టీవో కార్యాలయాల్లో పరీక్షలకు హాజరవ్వాల్సిన అవసరం లేదు. అధీకృత డ్రైవింగ్‌ స్కూళ్లలో శిక్షణ పూర్తిచేసుకుని, సర్టిఫికెట్‌ పొందితే చాలు. దాని ఆధారంగా టెస్టు లేకుండా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zpRpg4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour