Friday, 4 June 2021

సీఎం కుటుంబ దోపిడీ బయటపడుతుందనేనా?: ఈటల బీజేపీలో చేరికపై విజయశాంతి సంచలనం

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్ఎస్, కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. దీనికి టీఆర్ఎస్ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈటల పట్ల టీఆర్ఎస్ వ్యవహరించిన తీరు పట్ల బీజేపీ నేత విజయశాంతి తీవ్రంగా మండిపడ్డారు. ఈటల బీజేపీలో చేరతానంటే ఎందుకింత ఆగమై అవుతున్నారంటూ విమర్శించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ijESoo
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour