Sunday, 20 June 2021

అశోక్‌ కౌంటర్‌ అటాక్‌ షురూ-ఇక సంచైతకు చుక్కలే- వైసీపీ సర్కార్‌ను లాగుతూ

విజయనగరం జిల్లాలోని పూసపాటి రాజవంశీయులకు చెందిన మాన్సాస్ ట్రస్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో చోటు చేసుకున్న పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని పదే పదే చెప్తున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం ముందడుగు వేయడం లేదు. అదే సమయంలో అశోక్ గజపతిరాజును జైలుకు పంపుతామంటూ మంత్రులు, వైసీపీ నేతలు రెచ్చిపోయి ప్రకటనలు చేస్తున్నారు. దీంతో అశోక్‌ గజపతిరాజు కూడా కౌంటర్ అటాక్‌ ప్రారంభించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cZyTSa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour