Tuesday, 29 June 2021

ఏపీ ఆర్ధిక పరిస్ధితి నాట్ బ్యాడ్- హైకోర్ట్ కామెంట్స్- జగన్ సర్కార్ హ్యాపీ-విపక్షాలకు ఝలక్

ఏపీలో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ఇప్పటివరకూ దాదాపు లక్ష కోట్ల మేర సంక్షేమ పథకాలకు ఖర్చు చేసినట్లు చెప్పుకుంటోంది. కానీ విపక్షాలు మాత్రం రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, దీనికి అధికార వైసీపీయే కారణమని ఆరోపిస్తున్నాయి. దీనికి ఇన్నాళ్లూ కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ పెద్దగా ప్రయత్నించలేదు. కానీ తాజాగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3h3eONe
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour