పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికీ, కేంద్రానికి మధ్య జరుగుతున్న పోరులో బెంగాల్ సీఎస్ ఆలాపన్ బందోపాధ్యాయ్ ఇరుక్కున్నారు. ప్రధానితో సమీక్షకు హాజరుకాని ఆయన్ను ఢిల్లీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించినా లెక్కచేయకపోవడంతో ఇప్పుడు విపత్తుల నియంత్రణ చట్టం కింద ఆయనకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ చట్టం కింద గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంటుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fZLEN5
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment