Wednesday, 16 June 2021

మాన్సాస్‌ తీర్పుపై అప్పీలు లేనట్లే ? తెరపైకి పాత అక్రమాలు- పట్టుబిగిస్తున్న అశోక్‌

విజయనగరం జిల్లాలోని పూసపాటి రాజవంశీకులకు చెందిన మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌ నియామకం విషయంలో నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు మాజీ ఛైర్మన్ అశోక్‌గజపతిరాజు తిరిగి పుంజుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో ఆయన ట్రస్టుపై పట్టు బిగించేందుకు పావులు కదుపుతున్నారు. అదే సమయంలో హైకోర్టు తీర్పుతో ఛైర్‌పర్సన్ పదవి కోల్పోయిన సంచైత గజపతిరాజుతో పాటు ప్రభుత్వం కూడా తదుపరి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vuSEqU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour