Tuesday, 22 June 2021

స్కూల్స్ రీ ఓపెన్.. డేంజర్ జోన్ లో విద్యార్థులు ? చిన్నారుల తల్లిదండ్రులకు కరోనా ఫియర్ !!

భారతదేశంలో కరోనా కేసులు భారీగా తగ్గడంతో చాలా రాష్ట్రాలు ఆంక్షలను సడలించాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, కరోనా నిబంధనలతో పాఠశాలలు నిర్వహించాలని, బెంచ్ కు ఒకరిని మాత్రమే కూర్చోబెట్టాలని రకరకాల నిర్ణయాలు తీసుకొని బడి గంట కొట్టానున్నాయి.అయితే కరోనా థర్డ్ వేవ్ తో పిల్లలకే ప్రధానంగా ముప్పు పొంచి ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో పాఠశాలలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vQ6If0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour