Sunday, 6 June 2021

పిజ్జా ఇంటికే వస్తోంది.. రేషన్ ఎందుకు వద్దు: కేంద్రంపై అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం

న్యూఢిల్లీ: ఢిల్లీలో రేషన్ హోం డెలివరీని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేషన్ మాఫియాకు తలొగ్గే కేంద్రం రేషన్ డోర్ డెలివరీకి మోకాలడ్డుతోందని ఆరోపించారు. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న సమయం పిజ్జా డెలివరీకి అనుమతించినప్పుడు రేషన్‌కు ఎందుకు అనుమతించరని కేజ్రీవాల్ ప్రశ్నించారు. రేషన్ మాఫియాకు చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2S7pSiK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour