Saturday, 12 June 2021

ఎన్నికల్లో వైసీపీ అన్ని కోట్లు ఖర్చు చేసిందా?: ఆడిట్ రిపోర్ట్ ఏం చెబుతోంది?

అమరావతి: ఎన్నికలు ఏవైనా.. ఏ రాష్ట్రంలోనైనా విచ్చలవిడిగా డబ్బును వెదజల్లుతారని, మద్యం ఏరులా పారిస్తారనే అభిప్రాయం రాజకీయ పార్టీల్లో బలంగా నాటుకునిపోయింది. నోట్లు ఇస్తే గానీ.. ఓట్లు వేయరంటూ ఆయా పార్టీల నాయకులు బహిరంగంగా వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా లేకపోలేదు. ప్రచార ఖర్చుపై కేంద్ర ఎన్నికల కమిషన్ కొన్ని మార్గదర్శకాలను రూపొందించినప్పటికీ, పరిమితులను విధించినప్పటికీ.. దానికి కట్టుబడి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35cL35I
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour