Sunday, 13 June 2021

ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరిన ఈటల-వెంట వెళ్లిన నేతలు వీరే-నేడే బీజేపీలో చేరిక

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ బయలుదేరారు. సోమవారం(జూన్ 14) ఉదయం 6.30గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లారు. ఈటల వెంట బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి,మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి,మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ,గండ్ర నళిని,తెలంగాణ ఆర్టీసీ జేఏసీ మాజీ ఛైర్మన్ అశ్వత్థామరెడ్డి తదితరులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pRRRix
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour