Wednesday, 23 June 2021

కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారా: ఇండిగో ఎయిర్‌లైన్స్ బంపర్ బొనాంజా

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలో జోరుగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 28 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్లను వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌ను వినియోగిస్తోన్నారు. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ జోరుగా సాగుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2U0Cgle
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour