న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలో జోరుగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 28 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్లను వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్కు చెందిన కోవాగ్జిన్ను వినియోగిస్తోన్నారు. భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2U0Cgle
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment