Sunday, 6 June 2021

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు: రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడ్రోజులపాటు వర్షాలు

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు జూన్ 3న కేరళలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. వాతావరణ శాఖ అంచనా వేసిన విధంగానే శనివారం తెలంగాణలోకి ప్రవేశించాయి. గత మూడేళ్లలో తొలిసారిగా తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు రెండురోజుల ముందుగానే రావడం గమనార్హం. తెలంగాణలోని వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోకి నైరుతి రుతుపవనాలు శనివారం ప్రవేశించాయని, ఆదివారం మరిన్ని ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vYIyzQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour