Saturday, 26 June 2021

కేంద్రమంత్రి రవిశంకర్ ట్విట్టర్ ఖాతా బ్లాక్: రెహమాన్ ‘మా తుజే సలామ్’ పాటతో సంబంధమేంటి?

న్యూఢిల్లీ: నూతన ఐటీ నిబంధనల విషయంలో కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య కొనసాగుతున్న వివాదం ముగియకముందే కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అకౌంట్‌ను బ్లాక్ చేయడం సంచలనంగా మారింది. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారంటూ తాత్కాలికంగా కేంద్రమంత్రి ఖాతాను నిలిపేసింది ట్విట్టర్. ఈ క్రమంలో కేంద్రమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే సుమారు గంట

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qsKJJY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour