Monday, 28 June 2021

కేంద్రంపై జగన్, స్టాలిన్ పోరుబాట- ఇండియన్ పోర్ట్స్ బిల్లుపై-ఒప్పుకుంటే పోర్టుల కబ్జా

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఇండియన్ పోర్ట్స్ బిల్లుతో దేశంలోని తీర ప్రాంతాల్లో ఉన్న అన్ని మేజర్, నాన్ మేజర్ పోర్టులు కేంద్రం చేతుల్లోకి వెళ్లబోతున్నాయి. దీంతో ఇప్పటివరకూ రాష్ట్రాలకు ఆర్దికంగా ఉపయోగపడుతున్న వీటి రాబడి ఇకపై కేంద్రానికి వెళ్లనుంది. అదే సమయంలో రాష్ట్రాలకు ఏ విధంగానూ మేలు కలిగే అవకాశం లేదు. ఈ బిల్లుపై 9 రాష్ట్రాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UJwNzn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour