Monday, 21 June 2021

త్వరలో మూడో ఫ్రంట్‌ ? మళ్లీ పవార్‌తో పీకే భేటీ- విధివిధానాలపై చర్చలు

దేశంలో ఎన్డీయే వరుసగా రెండోసారి అధికారం చేజిక్కించుకోవడం, ప్రాంతీయ పార్టీలు మినహా జాతీయ స్ధాయిలో సత్తా చూపే కూటమి లేకపోవడంతో రాజకీయ శూన్యత ఏర్పడింది. దీన్ని భర్తీ చేసేందుకు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రయత్నాలు జరిగినా ఫలించలేదు. దీంతో ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కూడగట్టి 2024 కల్లా ఓ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు దిశగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gMUUEF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour