Saturday, 26 June 2021

జల జగడం : దోపిడీలో తండ్రిని మించిన తనయుడు వైఎస్ జగన్, బీజేపీ తీరు అలా : మంత్రి పువ్వాడ ధ్వజం

ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి .రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ కొనసాగుతున్నా తాజాగా తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలతో అది మరింత ముదిరింది. తెలంగాణ మంత్రులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dgk2Tq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour