Tuesday, 1 June 2021

ఇంటికే మద్యం: కేజ్రీవాల్ సర్కారు సంచలన నిర్ణయం, యాప్స్ ద్వారా బుకింగ్స్

న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా ఢిల్లీ కరోనా కేసులు భారీగా తగ్గుతుండటంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మందుబాబులకు ఓ తీపి కబురును అందించింది. మద్యం డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని హోండెలివరీకి అనుమతి ఇచ్చింది. ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టళ్లు, మొబైల్ యాప్‌ల ద్వారా బుకింగ్స్ తీసుకుని నేరుగా ఇంటికే మద్యాన్ని చేరవేసేందుకు మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fDtVfk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour