Monday, 28 June 2021

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి... కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న పీవీ ఘాట్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. పీవీ శతజయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్,పలువురు మంత్రులు,ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పాల్గొన్నారు. పీవీ గౌరవార్థం ఇప్పటికే నెక్లెస్ రోడ్‌ను ప్రభుత్వం పీవీ మార్గ్‌గా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3quemdT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour