Tuesday, 29 June 2021

లకౌట్ నోటీసులు: అమెరికాకు వెళ్లేందుకు అనుమతించాలంటూ హైకోర్టుకు సుజనా చౌదరి

హైదరాబాద్: లుకౌట్ నోటీసుల నేపథ్యంలో అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఎంపీ సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కేసులో సీబీఐ సుజనా చౌదరిపై 2019లో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అయితే, లుక్ అవుట్ నోటీసులను సవాల్ చేస్తూ 2019లో సుజనా చౌదరి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3drJy8i
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour