Wednesday, 2 June 2021

వ్యాక్సినేషన్‌పై కేంద్రం చేసిన ఆ ప్రకటన వట్టి బూటకం... : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం చేస్తున్న ప్రకటనలు వట్టి బూటకమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటున్నారు. దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ ఈ ఏడాది డిసెంబర్ నాటి కల్లా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని కేంద్రం చెబుతున్న మాటల్లో నిజం లేదన్నారు. దానికి ఎటువంటి ప్రాతిపదిక లేదని... ఆ మాటలు వట్టి బూటకమని పేర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pexpbu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour