Sunday, 20 June 2021

వైఎస్ జగన్ అప్పుడలా.. ఇప్పుడిలా..: ప్రజా తీర్పును దుర్వినియోగం చేయొద్దంటూ రఘురామ

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తన విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు సమస్యలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాసిన రఘురామ.. తాజాగా మరో లేఖాస్త్రాన్ని సంధించారు. ఈసారి అమరావతి రాజధాని అంశాన్ని లేవనెత్తారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Uoohpz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour