Friday, 25 June 2021

రఘురామ షాకింగ్-దేవుడి సొమ్ము కోసమే టీటీడీ అథారిటీ- సంచలన విమర్శలతో జగన్‌కు లేఖ

తిరుమల శ్రీవారి ఆలయానికి నూతన బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు.. ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో రాస్తున్న లేఖల్లో భాగంగా.. ఇవాళ ఏడో ఉత్తరాన్ని వదిలారు. తిరుమలలో స్పెసిఫైడ్ అథారిటీతో కొత్త వివాదానికి తెరదీశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టాన్ని అపహాస్యం చేసేలా 146

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3h4r4M9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour