Thursday, 10 June 2021

జడ్జి రామకృష్ణకు ప్రాణహాని- హైకోర్టు ఆందోళన-బెయిల్ కంటే కస్టడీయే మేలని సూచన

చిత్తూరు జిల్లాకు చెందిన జడ్డి రామకృష్ణ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై చేసిన వ్యాఖ్యలపై రాజద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న రామకృష్ణ హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జడ్డి రామకృష్ణ బెయిల్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు బెయిల్‌ ఇవ్వడం కంటే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gn6jLq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour