Saturday, 19 June 2021

షాకింగ్: ఫోన్లో మాట్లాడుతూ ఒకేసారి రెండు వ్యాక్సిన్లు వేసిన నర్సు, కుప్పకూలిన యువతి

హైదరాబాద్: కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న వేళ వైద్యారోగ్య సిబ్బంది ప్రాణాలు తెగించి సేవలు చేస్తూ నలువైపుల నుంచి ప్రశంసలందుకుంటున్నారు. అయితే, కొందరు సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం వైఖరితో ప్రజలను కొత్త సమస్యల్లోకి నెడుతున్నారు. బీహార్‌లో మహిళకు ఐదు నిమిషాల వ్యవధిలో రెండు వ్యాక్సిన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gKBpy1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour