Friday, 25 June 2021

రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం: సొరంగ మార్గంలో పట్టాలు తప్పిన రైలు

ముంబై: మహారాష్ట్రలో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రత్నగిరి సమీపంలో సొరంగంలో రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఎలాంటి ప్రమాదం జరగలేదని, రైలులో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ నుంచి గోవా మడ్గావ్ వైపు రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రైలు - 02414

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vZoWdQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour