Wednesday, 9 June 2021

దారుణం: బీజేపీ నేత కూతురు దారుణ హత్య, చెట్టు వేలాడదీశారు, కన్ను బయటికిలాగినట్లు..

రాంఛీ: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అదృశ్యమైన ఓ బీజేపీ నేత కుమార్తె అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించింది. ఆమె ఒంటిపై గాయాలు కూడా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన కుమార్తె.. విగతజీవిగా కనిపించడంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3g87Cio
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour