Sunday, 20 June 2021

నో కాంప్రమైజ్..కేసీఆర్ ప్లాన్ కు ధీటుగా జగన్ : రాజకీయంగానూ ఇరకాటమే..ఇక పోరాటమే : కార్యాచరణ నేడు ఖరారు..!!

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కొద్ది కాలం క్రితం వరకు సఖ్యత కొనసాగింది. ఏపీలో జగన్ సీఎం అయిన తరువాత తెలంగాణతో ఇచ్చి పుచ్చుకొనే ధోరణితోనే వ్యవహరించారు. కేంద్రానికి అవకాశం ఇవ్వకుండా ఏ సమస్య అయినా తామిద్దరమే పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ప్రగతి భవన్ కు జగన్...అమరావతికి కేసీఆర్ రాకపోకలు సాగించారు. సుదీర్ఘ భేటీలు జరిగాయి. తెలంగాణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UnvvtO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour