Monday, 28 June 2021

తెలంగాణ మంత్రులపై వైసీపీ ఫైర్-కేసీఆర్ కంట్రోల్ చేయాలి- వైఎస్ ను విమర్శిస్తే ఊరుకోం...

రాయలసీమ ఎత్తిపోతల పథకంపైనా, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపైనా తెలంగాణ మంత్రులు చేస్తున్న వరుస విమర్శలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ మంత్రుల వ్యాఖ్యల్ని వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఇవాళ ఖండించారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన మంత్రులు రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంపై రామచంద్రయ్య తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సున్నితమైన అంశమని, దీనిపై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dhi4lG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour