Monday, 28 June 2021

చంద్రబాబు రాజకీయ విశ్వరూపం: బ్రీఫ్డ్‌ మి కేసు ఎప్పటికీ బయటికి రాకుండా: సాయిరెడ్డి

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్ర‌తిప‌క్ష నాయకుడు చంద్ర‌బాబు నాయుడిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి.. మరోసారి విరుచుకుపడ్డారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నానంటూ తన అనుకూల మీడియాతో భజన చేయించుకున్న చంద్రబాబు..తాజాగా పొలిటికల్ బ్రోకర్ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోన్నారని మండిపడ్డారు. బ్రీఫ్డ్ మి కేసు ఎప్పటికీ బయటికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hb17dZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour