Tuesday, 22 June 2021

కరోనాకు పారాసిటామాల్ చాలట .. వరంగల్ లో కేసీఆర్ వ్యాఖ్యలపై విజయశాంతి వ్యంగ్యం

బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి సీఎం కేసీఆర్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కెసిఆర్ తుగ్లక్ లాగ వాగ్దానాలు చేస్తున్నారని, ఎన్నో వాగ్దానాలు చేసి ఇప్పుడు వాటి ఊసు కూడా ఎత్తకుండా మళ్లీ కొత్తగా అబద్ధాలు మొదలు పెట్టారని విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్ పై విరుచుకుపడిన విజయశాంతి ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ కరోనాకు పారాసిటమాల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gUMkDU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour