Thursday, 17 June 2021

వట్టి హడావుడే-మిల్లర్లు,వైసీపీ నేతల కుమ్మక్కు-రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలి-జగన్‌కు చంద్రబాబు లేఖ

తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం అన్నదాతలను నిండా ముంచే విధానాలను అవలంభిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు దాటినా వారికి బకాయిలు చెల్లించడం లేదన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయడంలోనూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TIPkeU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour